తెలంగాణాలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యాదవిధిగా జరగనున్నాయి. గ్రూప్ -1 ప్రిలిమ్స్ లో 7ప్రశ్నలకు ఫైనల్ కీ లో సరైన జవాబు ఇవ్వలేదని, వాటికీకూడా మార్కులు కలపాలని కొందరు పిటిషన్ వేశారు. హైకోర్టు తాజాగా పిటిషన్ లను కొట్టివేసింది. ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యాదవిధిగా జరగనున్నాయి.