Wednesday, October 8, 2025

పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం

నిజామాబాదు జిల్లా లోని ఆర్మూర్ లో గల ప్రాఖ్యాతి గాంచిన శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల 43 వ వసంతోత్సవం పూర్వ విద్యార్థులు అనగా 1981 వ సంవత్సరాల నుండి 2024 వరకు గల విద్యార్థులు ఈ మహా సమ్మేళనం లో కలుసుకోని మరియు వారి యొక్క అనుభవలను పంచుకోనున్నారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథి గా శ్రీ ధర్మపురి అరవింద్, నిజామాబాదు పార్లమెంట్ సభ్యులు మరియు ఎమ్మాల్యే లు ఆర్మూర్ మరియు నిజామాబాదు పాల్గొనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular