
ఆర్మూర్లో కోడి పందేలు ఆడుతున్నారని పక్క సమాచారం అందుకున్న పోలీసులు ఎంక్వయిరీ చేయగా దూదేకుల కాలనీలో కోడి పందేలు ఆడుతున్న 13 మందిని పట్టుకుని వారి నుండి కోడి కత్తులు, 7380/- రూపాయలను, 11సెల్ ఫోన్ లు,4 పందెం కోళ్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగినది అని తెలిపినారు.